చండీగఢ్: రాజ్భవన్లో కాకుండా భగత్సింగ్ గ్రామమైన ఖట్కర్కలన్లో సీఎంగా ప్రమాణం చేస్తానని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత భగవంత్ మాన్ తెలిపారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ధురీ నియోజకవర్గం నుంచి ఆప్ సీఎం �
Election Commission | అసెంబ్లీ ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఊరట కలిగించింది. బహిరంగ సమావేశాలకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. 1000 మందితో బహిరంగ సమావేశాలు నిర్వహించుకోవచ్చన్న ఈసీ..