కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన రైతులందరికీ రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీ మేరకు నేటి వరకు పెంట్లవెల్లి సొసైటీలో ఒక్క రూపాయి రుణమాఫీకాక పో�
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సామాజిక, ఆర్థిక భద్రత కోసం సీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలని కొన్నేండ్లుగా ఉద్యమాలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్ట�