అధికారాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ, పూర్వ వైభవం కోసం కాంగ్రెస్, ఈసారి ఎలాగైనా సత్తా చాటాలని ఆప్, సాధ్యమైనన్ని సీట్లు సాధించి కింగ్ మేకర్లుగా నిలవాలని ప్రాంతీయ పార్టీలు.. గోవాలో తొలిసారిగా బహుముఖ పోర
న్యూఢిల్లీ : రికార్డు స్థాయిలో ప్రజలు ఓటు వేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పశ్చిమ బెంగాల్, అసోంలో మొదటి దశ అసెంబ్లీ ఎన్నికల్లో శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. తొలి విడతలో బెంగాల్