భిక్షాటన చేసేందుకు రెండేండ్ల బాలుడిని కిడ్నాప్ చేసిన ఘటన కామారెడ్డిలో చోటుచేసుకున్నది. కిడ్నాప్ చేసిన బాలుడిని సీసీ కెమెరాల సహకారంతో పోలీసులు గంటల వ్యవధిలోనే పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరా�
జిల్లాలో పలు దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఏఎస్పీ చైతన్యారెడ్డి తెలిపారు. గురువారం ఆమె కామారెడ్డి పట్టణ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించార