ఏషియన్ పారా ట్రాక్ సైక్లింగ్ చాంపియన్షిప్లో భారత సైక్లిస్టులు అదరగొడుతున్నారు. ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియం వేదికగా గురువారం జరిగిన వేర్వేరు విభాగాల్లో భారత్కు రెండు స్వర్ణాలు సహా రజతం, కాంస్య�
ఆసియా ట్రాక్ సైక్లింగ్ చాంపియన్షిప్లో పాల్గొనే భారత జట్టులో తెలంగాణ సైక్లిస్ట్ ఆశీర్వాద్ సక్సేనా చోటు దక్కించుకున్నాడు. ఈ నెల 14 నుంచి మలేషియా వేదికగా జరుగనున్న ఆసియా చాంపియన్షిప్లో ఆశీర్వాద్