మనదేశంలో ప్రతి గ్రామం పేరు వెనకా ఓ చరిత్ర ఉంటుంది. ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ కూడా దీనికి మినహాయింపు కాదు. తాలూకా కేంద్రం, అసెంబ్లీ నియోజకవర్గం అయిన బోథ్ పూర్వనామం బొంతల. సహ్యాద్రి పర్వతశ్రేణిలో భాగమై�
మనం మంచి చేస్తే మంచే జరుగుతుంది. ఆ మంచి మనకే జరగవచ్చు, లేదంటే సమాజంలో పదిమందికీ మేలు చేసేదిగా ఉండొచ్చు. ఎంతోకొంత మంచి అనేది తప్పకుండా జరుగుతుంది. పెద్దింటి అశోక్ కుమార్ తాజా కథా సంకలనం ‘విత్తనం’లోని విత
పురాతన కాలానికి చెందిన శాసనాలు ఒక రకంగా ఈ కాలం నాటి చట్టాల లాంటివే. మనదేశంలో సింధూ నాగరికతకు సంబంధించినవి లిపితో కూడిన ముద్రలు బయల్పడ్డాయి. బహుశా వీటినే మొదటి శాసనాలుగా పరిగణించవచ్చు. అయితే, సింధూ లిపిని