Raids | మధ్యప్రదేశ్ ( Madhya Pradesh) రాష్ట్రంలోని ప్రభుత్వ అధికారుల అక్రమాస్తుల చిట్టా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఆరోగ్య శాఖలో చిరుద్యోగిగా పనిచేసిన వ్యక్తి ఏకంగా రూ.కోట్లల్లో ఆస్తులను కూడబెట్టారు.
కుటుంబంలో జరుగుతున్న గొడవలకు తన తోడల్లుడే కారణమని కక్ష్యపెంచుకున్న ఓ వ్యక్తి తన స్నేహితులతో కలిసి హత్యకు ప్లాన్ వేశాడు. విశ్వసనీయ సమాచారం మేరకు ఫలక్నుమా పోలీసులు ఆ ముగ్గురు నిందితులతో పాటు మరో బాలుడ�