హైదరాబాద్ సికింద్రాబాద్ జంటనగరాల్లో ప్రముఖ అమ్మవారి దేవాలయమది. ప్రతీ నెల ప్రత్యేకించి ఆషాఢ,శ్రావణమాసాల్లో లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటుంటారు.
తెలంగాణ సమాచార పౌర సంబంధాలశాఖ సమాచార భవన్లో బోనాల ఉత్సవాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సమాచార శాఖ ఉద్యోగుల కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్యాలయ ప్రాంగణంలోని కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో బోనాల స�
ఆషాఢమాసం సందర్భంగా ఉమ్మడి జిల్లాలో బోనాల పండుగ ఆదివారం వైభవంగా జరిగింది. ఖమ్మం, సత్తుపల్లి, నేలకొండపల్లి ప్రాంతాల ప్రజలు అమ్మవారికి ప్రీతిపాత్రమైన బోనాలు సమర్పించారు. ఖమ్మం త్రీటౌన్లోని పలు కాలనీలకు �
నగరంలో నేటి నుంచి ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు మొదలుకానున్నాయి. చారిత్రక గోల్కొండ కోటలో కొలువుదీరిన జగదాంబిక మహంకాళి ఎల్లమ్మకు తొలి బోనం సమర్పించడంతో.. బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయి.