కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనలో శాంతియుత నిరసనలకు తావు లేకుండా పోయింది. సమస్యల పరిష్కారం కోసం గొంతెత్తే అవకాశమే లేకుండా ప్రభుత్వం నిర్బంధ కాండ విధించింది. ఖాకీలతో రాజ్యాన్ని నడిపిస్తున్న కాంగ్రెస్ ప్ర
ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి తమకు ఇచ్చిన హామీ ప్రకారం రూ.18,000 జీతం ఇవ్వాలని ఆశ వర్కర్లు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆశ వర్కర్లు ఆందోళన చేపట్టారు. సోమవారం చలో హైదరాబాద్క�