జీడీపీ అంటే ఏమిటి? అది ఏం చేస్తుంది? అనేది (భక్తులకు) వారికి తెలియనవసరం లేదు. మోదీ నేతృత్వంలో భారత్ విశ్వగురుగా మారుతున్నదని గర్వంతో ఛాతీ విరుచుకోవడమే వారికి తెలుసు.
కేంద్రప్రభుత్వం రాష్ర్టాలకు ఇచ్చే నిధుల్లో దక్షిణాదికి వాటా పెరగాల్సిన అవసరం ఉన్నదని భారత మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) అరవింద్ సుబ్రహ్మణ్యన్ అభిప్రాయపడ్డారు.
ప్రధాని మోదీ హయాంలో ఎకనమిస్ట్లపై తీవ్ర ఒత్తిడి పదవీ కాలం ముగియక ముందే రాజీనామాలు రాజన్, ఉర్జిత్, పనగరియా.. తాజాగా రాజీవ్ కేంద్రం కోరి తెచ్చుకొన్నవాళ్లలోనూ అసంతృప్తి బీజేపీ సర్కారు విధానాలపై విమర్శల�
న్యూఢిల్లీ: మొదటి నుంచీ చాలా మంది అనుమానిస్తున్నదే నిజమని తాజాగా మరో సర్వే తేల్చింది. ఇండియాలో ఇప్పటి వరకూ కరోనా కారణంగా చనిపోయింది 4.14 లక్షల మంది అని ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి. కాన