భూమిపై ప్రతి ఏటా కృత్రిమ కాంతి పెరుగుతున్నదని.. దీంతో భూమి మరింత ప్రకాశవంతంగా మారుతున్నదని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. ఇది కాంతి కాలుష్యానికి సూచికగా పరిశోధకులు చెబుతున్నారు. ‘కనెక్టికట్ వర్సిటీ�
రాత్రిపూట ఎక్కువ సమయం కృత్రిమ కాంతి కింద గడిపే వ్యక్తులు గుండె జబ్బుల బారిన పడే ముప్పు ఎక్కువగా ఉందట! దీనికితోడు సామాజికంగా, పర్యావరణపరంగా అధిక ఒత్తిడితో కూడిన వాతావరణంలో ఉన్నట్టయితే గుండెజబ్బు ముప్పు�