భారత పేసర్ జయదేవ్ ఉనాద్కత్ ఆస్ట్రేలియాతో రెండో టెస్టుకు దూరం కానున్నాడు. ఫిబ్రవరి 16న సౌరాష్ట్ర, బెంగాల్ జట్ల మధ్య జరిగే రంజీ ఫైనల్లో ఆడేందుకు బీసీసీఐ అతడికి అనుమతి ఇచ్చింది. ఉనాద్కత్ తొలి �
మిడిలార్డర్ బ్యాటర్లు షెల్డన్ జాక్సన్ (160), అర్పిత్ వసవాడా (112 బ్యాటింగ్) సెంచరీలు నమోదు చేయడంతో కర్ణాటకతో జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో సౌరాష్ట్ర దీటుగా బదులిస్తున్నది.