మణిపూర్లో ఆర్మీ కాన్వాయ్పై ఒక వ్యక్తి జరిపిన మెరుపుదాడిలో ఇద్దరు జవాన్లు మరణించారు. రాజధాని ఇంఫాల్ నుంచి బిష్ణుపూర్కు వెళ్తున్న 33 అస్సాం రైఫిల్స్ జవాన్లపై నంబోల్ సకల్ లీకై వద్ద శుక్రవారం సాయంత్�
జమ్ముకశ్మీరులోని పూంఛ్లో ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు. సైనిక వాహనాలపై ఆకస్మికంగా కాల్పులకు తెగబడ్డారు. అప్రమత్తమైన జవాన్లు వారిని తిప్పికొట్టారు. క్యాంప్నకు తిరిగి వెళ్తుండగా ఈ దాడి జరిగింది. కాల్�
Terrorists Attack - Poonch | దేశ సరిహద్దుల్లో ఉగ్రవాదులు మళ్లీ చెలరేగారు. శుక్రవారం సాయంత్రం జమ్ముకశ్మీర్లోని పూంచ్ జిల్లా ఖనేటర్ ప్రాంతంలో వెళుతున్న భారత ఆర్మీ కాన్వాయ్పై రెండు రౌండ్ల కాల్పులు జరిపారు.