ఆధిక్యంలో మధ్యప్రదేశ్ ముంబైతో రంజీ ట్రోఫీ ఫైనల్ బెంగళూరు: టాపార్డర్ రాణించడంతో ముంబైతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్లో మధ్యప్రదేశ్ పట్టు బిగించింది. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా దేశవాళీ టైటిల్ చేజిక్
మస్కట్: టీమ్ఇండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ మేనల్లుడు అర్మాన్ జాఫర్ (114 బంతుల్లో 122; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీతో చెలరేగడంతో ఒమన్తో జరిగిన రెండో వన్డేలో ముంబై జట్టు 231 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొ�