Srisailam | ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం (Srisailam) మల్లికార్జున స్వామివారి ఆలయంలో ఆర్జిత సేవలు పునఃప్రారంభమయ్యాయి. దీంతోపాటు భక్తులకు మల్లికార్జునస్వామి సర్వదర్శనం కూడా మొదలయింది.
ఆర్జిత సేవలు | కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయంలో ఈ నెల 21 నుంచి 27వ తేదీ వరకు ఆర్జీత సేవలు నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో ఏ.బాలాజీ తెలిపారు.
యాదాద్రిలో ఆర్జిత సేవలు పునః ప్రారంభం | యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈ నెల 4 నుంచి ఆర్జిత సేవలు పునఃప్రారంభించనున్నట్లు ఆలయ అధికారులు శుక్రవారం తెలిపారు.