కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి తమకు సాటిలేదని బీఆర్ఎస్ (BRS) పార్టీ మరోసారి నిరూపించుకున్నది. మెదక్ జిల్లాలో (Medak) భారీ వర్షాలతో నీట మునిగిన ప్రాంతాల్లో సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao), దుబ్బాక �
‘యాస్’ ప్రభావిత ప్రాంతాల్లో నేడు ప్రధాని పర్యటన | యాస్ తుఫాను ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్లో భారీగా నష్టం జరిగింది. నలుగురు మృతి చెందగా.. 21లక్షల మందికిపై ప్రభావం చూపింది.