సింగరేణి కొత్తగూడెం ఏరియా ఎస్ఓ టు జనరల్ మేనేజర్ జి.వి. కోటిరెడ్డి సింగరేణి సంస్థకు అందించిన సేవలు ఆదర్శప్రాయమని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలెం రాజు అన్నారు. శనివారం సింగరేణి కొత్తగూడెం ఏరియా �
ఎంతోమంది అమరవీరుల త్యాగఫలం వల్లే తెలంగాణ రాష్ట్రం సాకారమైందని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ సాలెం రాజు అన్నారు. సోమవారం 11వ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకను ఏరియాలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఆయ�