Philippines | ఫిలిప్పీన్స్ (Philippines)లో ‘రాయ్’ తుఫాను (Rai Typhoon) విధ్వంసం సృష్టించింది. తుఫాను ధాటికి 208 మంది ప్రాణాలు కోల్పోయారని పోలీసులు వెల్లడించారు.
న్యూఢిల్లీ: భారతీయ శాస్త్రవేత్తలు కొత్త వృక్ష జాతి మొక్కను కనుగొన్నారు. అండమాన్లోని అర్చిపెలాగో దీవుల్లో దాన్ని గుర్తించారు. 2019లో ఆ దీవులకు వెళ్లిన వృక్ష శాస్త్రవేత్తలకు ఆ మొక్క దర్శనమిచ్