టోక్యో: ఒలింపిక్స్ మూడో రోజు కూడా ఆర్చర్లు నిరాశ పరిచారు. ఇండియన్ మెన్స్ టీమ్ క్వార్టర్ఫైనల్లో ఓడిపోయింది. సౌత్ కొరియాతో జరిగిన ఈ గేమ్లో భారత పురుషుల జట్టు 0-6తో పరాజయం పాలైంది. తొలి సెట్ నుంచే
ఆర్చరీ మెన్స్| ఒలింపిక్స్ ఆర్చరీ పురుషుల విభాగంలో భారత జట్టు క్వార్టర్ ఫైనల్కు చేరింది. ప్రవీణ్ జాదవ్, అతను దాస్, తరుణ్దీప్ రాయ్తో కూడిన ఇండియన్ ఆర్చరీ టీం ఎలిమినేషన్లో కజకిస్థాన్పై విజయం స
Tokyo Olympics | ఆర్చరీ మిక్స్డ్ టీమ్ విభాగంలో క్వార్టర్ ఫైనల్కు భారత్ అర్హత సాధించింది. చైనీస్ తైపీపై 5-3 తేడాతో దీపికా కుమారి, ప్రవీణ్ జాదవ్
న్యూఢిల్లీ: ఆర్చరీ వరల్డ్కప్ స్టేజ్ 3లో మూడు గోల్డ్ మెడల్స్ సాధించిన దీపికా కుమారి రికర్వ్ వుమెన్ ర్యాంకింగ్స్లో వరల్డ్ నంబర్ వన్ అయింది. సోమవారం వరల్డ్ ఆర్చరీ ఈ కొత్త ర్యాంకింగ్స్ను ప�
పారిస్ : ఆర్చరీ ప్రపంచ కప్లో భారత్ రెండో స్వర్ణం సాధించింది. ఫ్రాన్స్ రాజధాని పారిస్లో ఆదివారం జరిగిన వరల్డ్కప్ స్టేజ్ 3 లో భారత మహిళల రికర్వ్ టీమ్ గోల్డ్ మెడల్ గెలుచుకుంది. దీపిక కుమారి,