ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) రెండో సీజన్కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. అక్టోబర్ 8 నుంచి 18 వరకు నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వేదికగా 11 రోజుల పాటు ఈ లీగ్ జరగనుందని ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ �
దేశంలో ఫ్రాంచైజీ ఆధారిత క్రీడలకు పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా భారత్లో మరో ప్రతిష్టాత్మక లీగ్కు తెరలేవనుంది. దేశానికి ఘనమైన వారసత్వం కలిగిన విలువిద్యలో యువ ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు గాను వచ్చే నెల 2 న�