శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలో అరవణ ప్రసా దం కొరత ఏర్పడటంతో ఒక భక్తుడికి రెండు డబ్బాలు మాత్రమే ఇవ్వాలని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డ్ పరిమితి విధించింది. దీంతో పొరుగు రాష్ర్టాల భక్తులు తీవ్ర ఆవేదన�
కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయంలో ‘ఆరవణ (Aravana)’ ప్రసాదం విక్రయాలను నిలిపివేయాలంటూ ట్రావెన్కోర్ దేవస్వమ్ బోర్డును కేరళ హైకోర్టు ఆదేశించింది. ఈ ప్రసాదం తయారీలో ఉపయోగించే యాలకుల్లో పరిమితికి �