ఆర్టీసీ ఫీల్డ్మెన్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్కు సంబంధించిన కోర్టు ధిక్కరణ కేసులో ఐఏఎస్ అధికారి కృష్ణబాబు, ఐపీఎస్ అధికారి ద్వారకా తిరుమలరావుకు హైకోర్టు ఊరట కల్పించింది.
కృష్ణానది తీరాన పచ్చని వాతావరణంలో అంతర్జాతీయ బౌద్ధ వారసత్వ ప్రమాణాలతో నిర్మించిన బుద్ధవనం దేశ, విదేశీ పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నదని ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారక�