విశాఖపట్నంలో (Visakhapatnam) పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు (RTC Bus) దగ్ధమైంది. కూర్మన్నపాలెం నుంచి విజయనగరానికి బస్సు వెళ్తున్నది. ఈ క్రమంలో విశాఖలోని నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ సమీపంల�
హైదరాబాద్ శివార్లలోని హయత్నగర్ లక్ష్మారెడ్డిపాలెంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో డీసీపీ బాబ్జి మృతిచెందారు. డీజీపీ కార్యాలయంలో అదనపు డీసీపీగా విధులు నిర్వహిస్తున్న బాబ్జి శనివారం తెల్లవార
ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో ఆర్టీసీ బస్సు (RTC Bus) బీభత్సం సృష్టించింది. సోమవారం తెల్లవారుజామున ప్రత్తిపాడు మండలం పాదాలమ్మ గుడి వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిచెందారు.
తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) నాయకులు గురువారం విజయవాడలో ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావును కలిశారు. ఏపీ ప్రభుత్వం కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన నేపథ్యంలో విధివిధానాల రూప�
Hayathnagar | హయత్నగర్లో (Hayathnagar) రోడ్డు ప్రమాదం జరిగింది. హయత్నగర్లోని వార్డ్ అండ్ డీడ్ స్కూల్ వద్ద ఆంధ్రప్రదేశ్లకు చెందిన ఆర్టీసీ బస్సు టైర్ పేలిపోయింది.