ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వం డీఎస్సీ నోటిఫికేషన్ జారీచేసింది. 6,100 ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేశారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఏపీకి చెందిన చంద్రబాబు ఏజెంట్ అని, బాబు డైరెక్షన్లోనే రేవంత్ నాటకాలు ఆడుతున్నారని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. రేవంత్కు పీసీసీ పదవి ఇప్పించిందే �
Telangana | తెలంగాణ విద్యా వ్యవస్థపై ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నోరు పారేసుకున్నారు. ట్రిపుల్ ఐటీ ప్రవేశాల ఫలితాల విడుదల సందర్భంగా గురువారం ఆయన విజయవాడలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. దురహంక�
Manipur | మణిపూర్లో జరుగుతున్న అసాధారణ ఘటనలతో ఏపీ విద్యార్థులు ఎదుర్కొంటున్న విద్యార్థులను సురక్షితంగా రాష్ట్రానికి తరలించేందుకు ఏపీ ప్రభుత్వం(AP Government) చర్యలు ప్రారంభించింది.