AP DGP | ఎన్నికల సమయంలో ఎలక్షన్ కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ డీజేపీపై రాజేంద్రనాథ్ రెడ్డిపై బదిలీ వేటు వేసింది. ఆయన్ను విధుల నుంచి వెంటనే రిలీవ్ కావాలని ఆదేశించింది. అలాగే ముగ్గురు పేర్లతో కూడిన ప్య
TTD | ఈ నెల 18 నుంచి తిరుమల-తిరుపతి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో 18,19 తేదీల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి.. తిరుమలలో పర్యటిస్తారు.
AP News | విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య జ్యోతి, కుమారుడు శరత్తో పాటు ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావు (జీవీ) కిడ్నాప్ గురువారం కలకలం రేపింది. ఎంపీ కుటుంబాన్ని బంధించిన కిడ్నాపర్లు వాళ్ల నుంచి విలువైన వ�