Revanth Reddy | తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వపరంగా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటం కోసం, ప్రజాస్వామ్య స్ఫూర్తితో తొలిసారిగా దేశ ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా సీఎం హోదాలో రేవంత్ రెడ్డి, �
అది 2014 ఫిబ్రవరి 18.. తెలంగాణ కొత్తచరిత్రకు నాంది పలికిన రోజు. ఏపీ పునర్వ్యస్థీకరణ బిల్లును లోక్సభ ఆమోదించిన పవిత్రమైన రోజు.. ఆ వెనువెంటనే రాజ్యసభ కూడా ఫిబ్రవరి 20న బిల్లును ఆమోదించింది