కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు ప్రతి రోజూ క్షేత్రస్థాయిలో పర్యటించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఆదేశించారు. గురువారం చాంబర్లో ఆమె జోనల్ కమిషనర్లతో సమావేశాన్ని నిర్వహించారు.
రైతు పండించిన పంటను ఆన్లైన్లో నమోదు చేసేందుకు లంచం అడిగిన ఓ వ్యవసాయ విస్తరణాధికారిపై సస్పెన్షన్ వేటుపడింది. డబ్బులు లంచంగా తీసుకుంటున్న వీడియో సోషల్మీడియాలో వైరల్కాగా, రాజన్నసిరిస�