రైతులు వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ అనుపమరావు అన్నారు. వీణవంక మండలంలోని కనపర్తి, వీణవంక, బ్రాహ్మణపల్లి, ఇప్పలపల్లి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన
Bhu Bharati | కరీంనగర్ జిల్లా వీణవంకకు బదిలీపై వచ్చిన తహసీల్దార్ జోగినిపల్లి అనుపమ రావు ను బొంతుపల్లి మాజీ ఉపసర్పంచ్ చదువు జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్థులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు.