ఒక మంచి సినిమా చేస్తే తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని ‘అనుకోని ప్రయాణం’ నిరూపించిందన్నారు సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్. ఆయన ప్రధాన పాత్రలో నరసింహరాజుతో కలిసి నటించిన ఈ చిత్రం ఇటీవలే విడుద�
రాజేంద్రప్రసాద్, నరసింహరాజు ప్రధాన పాత్రల్లో వెంకటేష్ పెదిరెడ్ల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అనుకోని ప్రయాణం’. జగన్మోహన్ డీవై నిర్మాత. నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. బుధవారం ప్రీరిలీజ్ వేడుకను �