ఆదిలాబాద్ పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో బుధవారం నిర్వహించిన కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో 37 ద్విచక్ర వాహనాలు, ఆరు ఆటోలను తన�
త్వరలో కానిస్టేబుల్ నుంచి ఎస్సై,సీఐ, డీఎస్పీ స్థాయి పోలీస్ అధికారుల బదిలీలు ఉంటాయని ప్రచారం జరుగుతున్నది. దీంతో ఇప్పటి నుంచే మంచి పోస్టింగ్ కోసం ఖాకీలు పైరవీలు చేస్తున్నట్లు తెలిసింది. గ్రామ పంచాయతీ,
వరంగల్ నగరాన్ని అసాంఘిక కార్యకలాపాలు వణికిస్తున్నాయి. సామాన్య ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. అధికార పార్టీ నేతల కుటుంబ సభ్యులు, అనుచరుల దందాలు పెరిగిపోతున్నాయి.. విచ్చల విడిగా గంజాయి స్మోకింగ్.. మద్య�