ఔషధాలకు లొంగని వ్యాధికారకాల పని పట్టించే యాంటీబయాటిక్ ‘నఫిత్రోమైసిన్'ను భారత్ తయారుచేసింది. కేంద్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీలో భాగమైన బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రిసెర్చ్ అసిస్టెన్�
దేశంలో ఏప్రిల్ 1 నుంచి మందుల ధరలు స్వల్పంగా పెరగనున్నాయి. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ(ఎన్పీపీఏ) ఔషధాల టోకు ధర సూచికలో వార్షిక సవరణ చేసింది. దీంతో నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిస�
మలం మార్పిడి చికిత్స ద్వారా క్లాస్ట్రిడియోడిస్ డిఫిసిల్ (సీ-డిఫ్) ఇన్ఫెక్షన్ను యాంటిబయాటిక్ చికిత్స కంటే సమర్థంగా నయం చేయవచ్చని శాస్త్రవేత్తలు గుర్తించారు. సీ డీఫ్ బ్యాక్టీరియా వల్ల డయేరియా, కడు�
జీవాల పెంపకం చేపట్టేవారు వాటిని ఒకేచోట మేపడం వీలుకాదు. మేత కోసం మందలను ఇతర ప్రాంతాలకు తోలుక పోతుంటారు. సాధారణంగా ఎండాకాలంలో మేత దొరకక ప్రతిరోజు జీవాలను మేపుతూ వాటితో పాటు వందల కిలోమీటర్ల కొద్ది వలసలు వె�