తెలంగాణలో విద్వేషపూరిత ప్రసంగాలు, విద్వేషపూరిత నేరాల నివారణకు ఉద్దేశించిన బిల్లు-2026పై ఏర్పాటుచేసిన శాసనసభ సెలెక్షన్ కమిటీ తొలి సమావేశం శనివారం శాసనసభా భవనంలోని స్పీకర్ చాంబర్లో జరిగింది.
‘నీట్ పరీక్ష పేపర్ లీక్ ఘటన అనంతరం దేశవ్యాప్తంగా 20 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకొన్నారు. మృతిచెందిన ఆ విద్యార్థుల కుటుంబాలకు తగిన నష్టపరిహారం ఇవ్వడంతోపాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగవకాశం కల�
పబ్లిక్ పరీక్షల్లో అక్రమ పద్ధతులను నివారించేందుకు ఉద్దేశించిన యాంటీ పేపర్ లీక్ బిల్లును గురువారం పార్లమెంట్ ఆమోదించింది. ఈ బిల్లు ఇప్పటికే బుధవారం లోక్సభలో ఆమోదం పొందింది.
Jitendra Singh : లోక్సభలో బుధవారం ఆమోదం పొందిన యాంటీ పేపర్ లీక్ బిల్లును కేంద్రం రాజ్యసభ ముందుకు తీసుకొచ్చింది. కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ఈ బిల్లును గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. లోక్సభలో ఆమోదం పొందిన మ�
ప్రశ్న పత్రాల లీకేజ్ని అరికట్టే చట్టంలో సమూల మార్పులు చేస్తూ నేరస్తులకు 10 ఏండ్ల వరకు జైలు శిక్ష, రూ. 50 లక్షల జరిమానా వంటి కఠినమైన శిక్షలను నిర్దేశించే ప్రభుత్వ పరీక్షల(అక్రమ పద్ధతుల నివారణ) సవరణ బిల్లు, 2026�
Anti paper leak bill : దేశంలో పేపర్ లీకేజీలను అరికట్టేలా కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన యాంటీ పేపర్ లీక్ అమెండ్మెంట్ బిల్ లోక్సభలో పాసైంది. ‘ద పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్) అమెం�
Lok Sabha: పేపర్ లీకేజీ నిరోధక బిల్లుపై మంగళవారం లోక్సభలో చర్చించనున్నారు. ఆ బిల్లుపై చర్చకు అన్ని పార్టీలు అంగీకరించినట్లు తెలిసింది. చర్చకు ఫ్లోర్ లీడర్లు సుముఖత వ్యక్తం చేసినట్లు పార్
ప్రవేశపరీక్షల్లో అక్రమాలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించేందుకు బీహార్ శాసనసభ బుధవారం ఓ బిల్లును ఆమోదించింది. గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష, రూ.1 కోటి వరకు జరిమానా విధించేందుకు ఈ బిల్లు అవకాశం కల్పిస్తు�
Anti Paper Leak Bill | పేపర్ లీకేజీలకు అడ్డుకట్ట వేసేందుకు బీహార్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భుత్వ నియామక పోటీ పరీక్షల్లో అక్రమాలను నియంత్రించేందుకు కీలక బిల్లును (Anti Paper Leak Bill) తీసుకొచ్చింది.