తెలుగు రాష్ర్టాల్లో సంచలనం సృష్టించిన అల్ప్రాజోలం కేసుల్లో ఈడీ కీలక చర్యలు చేపట్టింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద నిందితుల రూ.4.79 కోట్ల విలువైన స్థిరాస్తులను జప్తు చేసింది.
Delhi Liquor Scam | ‘ఢిల్లీ మద్యం విధానం’లో అసలు కుంభకోణం ఎక్కడ ఉన్నదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని ఢిల్లీలోని రౌస్అవెన్యూ కోర్టు సూటిగా ప్రశ్నించింది. ఈ కేసులో ఈడీ తగిన సాక్ష్యాధారాలతో దర్యాప్తు కొనస�