భూదాన్పోచంపల్లి మండలంలోని అంతమ్మగూడెంలో పలు రసాయన కంపెనీల నుంచి వెలువడే విషవాయువులు ప్రజారోగ్యానికి పెనుముప్పుగా మారాయి. అధికారుల అలసత్వం, పెద్దల అండతో ఆడిందే ఆట.. పాడిందే పాట అన్న చందంగా ఈ కంపెనీలు వ్
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి (Bhoodan Pochampally) మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. పలు గ్రామాల్లో ఓటుకు భారీ ధర పలుకుతున్నది. దేశ్ముఖి, అంతమ్మగూడం గ్రామాల్లో సర్పంచులుగా పోటీ చే�