అవినీతికి కేరాఫ్గా నిలిచిన 14 రవాణా చెక్పోస్టులను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. జీఎస్టీ అమలుతో రాష్ట్రాల సరిహద్దుల్లోని చెక్పోస్టులను తొలగించాలని కేంద్రం గతం�
EOL vehicles: రిజిస్ట్రేషన్ ఎక్కడిదైనా.. ఒకవేళ లైఫ్ దాటితే, ఆ వాహనాలకు.. ఢిల్లీలో ఇక నుంచి పెట్రోల్, డీజిల్ పోయరు. జూలై ఒకటో తేదీ నుంచి ఆ రూల్ కఠినంగా అమలు చేయనున్నారు.
‘యూటర్న్ తీసుకోవడం ఎందుకు.. టైం వేస్ట్.. రాంగ్ రూట్లో పోనిచేద్దాం’ అని అనుకుంటున్నారా.. అయితే మీకు జైలు శిక్ష తప్పదు. రూల్స్ అతిక్రమించడం వల్లే ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయని గుర్తించిన నగర ట్రాఫిక�
రాంగ్ రూట్ వెళ్తున్నారా తస్మాత్ జాగ్రత్తా...! ఇక నుంచి ఎఫ్ఐఆర్ నమోదు చేసి జైలుకు పంపుతారు. ఈ మధ్య కాలంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం రాంగ్ సైడ్ డ్రైవింగ్ కేసులే ఉండటంతో ట్రాఫిక్ నియ