విజయ్ హజారే ట్రోఫీలో సెమీస్ బెర్తులు ఖరారయ్యాయి. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ) వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో భాగంగా మంగళవారం జరిగిన క్వార్టర్స్ మ్యాచుల్లో పంజాబ్, విదర్భ తమ ప
జోష్ బట్లర్ ముంబైపై రాజస్థాన్ విజయం ఐపీఎల్ 15వ సీజన్ వీరబాదుడుకు కేరాఫ్ అడ్రస్ అయిన జోస్ బట్లర్ శతకంతో చెలరేగడంతో ముంబై ఇండియన్స్పై రాజస్థాన్ రాయల్స్ పైచేయి సాధించింది. బుమ్రా, మిల్స్ను కాచ