తెలంగాణ తొలితరం ఉద్యమకారుడు తిరుకోవెల అంజయ్య (83) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిమ్స్లో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. కరీంనగర్ జిల్లా ముత్యంపేటకు చెందిన అంజయ్య 1969 త�
దళితబంధులో మినీ డెయిరీలకు డిమాండ్ పశుసంవర్ధక మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రోజుకు 162.68 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయని పశుసంవర్ధక, పాడి పరిశ్రమ�