తెలంగాణలో మతసామరస్యం, వైవిధ్యాలు ఉన్న ప్రజల మధ్య సుహృద్భావ వాతావరణం ఉండటానికి ముఖ్య కారణం అప్పటి ముస్లిం పాలకులు, వారి కింద పనిచేసిన ముస్లిం, ముస్లిమేతర అధికారులు, న్యాయస్థానాలు, న్యాయాధీశులు ధర్మమార్గ�
అన్నమో రామచంద్రా అని ప్రజలు బుక్కెడు బువ్వకోసం అంగలారుస్తున్న కాలమది. వర్షాల మీద ఆధారపడ్డ తెలంగాణ రైతాంగం కరువుతో కాలం వెళ్లదీస్తున్న సమయం. ఉమ్మడి పాలనలో ప్రాజెక్టులన్నీ ఆంధ్రాలో కట్టుకొని తెలంగాణను ఎ
అణచివేత తీవ్రమైన ప్రతీ చోటా ఉద్యమం పురుడు పోసుకుంటుంది. కానీ ఆ ఉద్యమాన్ని సరైనదారిలో నడిపి, దాన్ని గమ్యానికి చేర్చే నాయకులు కొందరే. ఈ విషయంలో ఆంధ్రా పాలకుల అణచివేత, దోపిడీకి వ్యతిరేకంగా స్వరాష్ట్రం సాధి�