కరీంనగర్ డంప్యార్డులో బయో మైనింగ్ పనుల కోసం ఇటీవల ఆంధ్రాకు చెందిన ఓ సంస్థ కాంట్రాక్టు దక్కించుకున్నది. అయితే, ఈ సంస్థ పనితీరు బాగాలేదని ఆంధ్రప్రదేశ్లో ఆ సంస్థను అక్కడి మున్సిపల్శాఖ టర్మినేషన్ చే�
పీఎం కుసుమ్.. ప్రత్యేకించి రైతులు పొలాల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునే స్కీం. ఈ స్కీంలో రైతులను పక్కనపెట్టి ఆంధ్రా కంపెనీకి ప్లాంట్లు కట్టబెట్టేందుకు టీజీ రెడ్కో అధికారులు పావులు కదుపుతున్నార