తెలంగాణపై తొలి నుంచీ విషం కక్కుతున్న ‘అంధజ్యోతి’ మరోమారు తన దుర్బుద్ధిని బయటపెట్టింది. తాజాగా ప్రతీ అక్షరాన్నీ పేర్చి ధాన్యం టెండర్లపై వాస్తవాలను విస్మరించి అడ్డగోలుగా ఓ వార్త రాసి పడేసింది. కనీస ఆధార�
ఆలు లేదు సూలు లేదు.. కొడుకు పేరు ఏదో అన్న చందంగా ఉన్నది అంధజ్యోతి తీరు. ధరపై తుది నిర్ణయం (రేట్ ఫైనల్) కాని టెండర్లలో గోల్మాల్ జరిగినట్టు ఒక్క అంధజ్యోతికి మాత్రమే కనిపించింది. ప్రభుత్వంపై విషం కక్కడమే ల