అనుముల మండలం పేరూరు గ్రామంలో తాగునీటి ఎద్దడి నెలకొన్నది. గత ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల గ్రామ పైభాగంలోని సోమసముద్రం చెరువు, పక్కనే ప్రవహిస్తున్న అహల్య వాగు దశాబ్ద కాలం తర్వాత పూర్తిగా ఎండిపోయాయి.
కొన్ని వేల ఏళ్ల క్రితమే పూర్వీకులు శాస్త్రీయ పద్ధతిలో పంచాంగం రూపొందించారని రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ తెలిపారు. గ్రహాల కదలిక, అక్షాంశాలు, రేఖాంశాల ప్రాతిపదికన తిథి, వార, పర్వదినా
ప్రాచీన కాలంలో ఆచరించిన సంప్రదాయాల్లో కొన్ని భూగర్భంలో నిక్షిప్తమై ఉన్నాయనే దానికి జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం వనపర్తిలో వెలుగుచూసిన సతీశిల నిదర్శనం. సతీసహగమనం కొనసాగే రోజుల్లో భర్త చనిపోతే భార్�