పురాతనమైన అశోక్నగర్ వంతెన విస్తరణ పనులను త్వరలో చేపట్టనున్నారు. ఇందుకోసం అధికారులు రూ. 2 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 1979లో నిర్మించిన ఈ పురాతన బ్రిడ్జికి పగుళ్లు ఏర్పడగా.. మరమ్మతులకు ఏమాత్రం అవకాశ
తెలంగాణ-మహారాష్ట్ర మధ్య నిలిచిపోయిన రాకపోకలు బోధన్, సెప్టెంబర్ 9: భారీ వర్షాలకు మంజీర నదికి ఎగువ నుంచి వస్తున్న వరదకు తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దులో బోధన్ మండలం సాలూర వద్ద వందేండ్లనాటి పురాతన వంతెన