హైదరాబాద్: ఒలింపిక్ చాంపియన్ పీవీ సింధు ఊబర్ కప్ ఫైనల్ టోర్నీలో కొరియా దేశంతో జరిగిన మ్యాచ్లో 0-5 తేడాతో నాలుగవ నెంబర్ క్రీడాకారిణి ఆన్ సియోంగ్ చేతిలో ఓటమి పాలైంది. బ్యాంకాక్లో ఈ టోర్నీ జరుగుత
సుచియాన్: కొరియా ఓపెన్ వుమెన్స్ సింగిల్స్లో పీవీ సింధు ఓటమి పాలైంది. ఇవాళ జరిగిన సెమీస్లో ఆన్ సుయాంగ్ చేతిలో సింధు పరాజయం పొందింది. 14-21, 17-21 స్కోర్ తేడాతో సెమీస్లో సింధు ఓడిపోయింది. గతంలో ఆన్ సుయాంగ�