Suresh Raina | టీం ఇండియా సీనియర్ క్రికెటర్ సురేశ్ రైనా (Suresh Raina) గతేడాది సెప్టెంబర్ లో క్రికెట్ కు గుడ్ బై చెప్పేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు రైనా ఓ కొత్త బిజినెస్ లోకి అడుగుపెట్టాడు. అదే హోటల్ బిజినెస్.
నెదర్లాండ్కు చెందిన ఓ వ్యక్తి తండ్రి మృతదేహాన్ని దాదాపు 18 నెలలుగా ఫ్రిజ్లో దాచాడు. అంతేకాకుండా ఈ విషయం ఎవరికీ తెలియకుండా చాలా జాగ్రత్తపడ్డాడు. కుమారుడి వయసు 82 కావడంతో అతను నడవటానికి కూడా ఇబ్బంది పడుతు�
నెదర్లాండ్స్లోని స్టీల్ బ్రిడ్జ్ కూడా చేరింది. ప్రపంచంలోని మొట్టమొదటి 3 డీ ప్రింటెడ్ స్టీల్ వంతెనను ఆమెస్టర్డామ్లో నిర్మించారు. ఈ వంతెనను 4 రోబోలు కలిసి నిర్మించడం మరో విశేషం.