Amrit Bharat Train | దేశ రవాణా వ్యవస్థలో భారతీయ రైల్వేశాఖ కీలకపాత్ర పోషిస్తున్నది. ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని రైల్వ�
అమృత్ భారత్ రైళ్లకు మంచి స్పందన వస్తున్న క్రమంలో త్వరలో మరికొన్ని రైళ్లను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఇందులో భాగంగా 50 రైళ్లకు ఆమోదం తెలిపినట్టు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వ
Ayodhya Dham Railway Station: అయోధ్యలో పునర్ నిర్మించిన అయోధ్య ధామ్ జంక్షన్ రైల్వే స్టేషన్ను ఇవాళ ప్రధాని మోదీ ఓపెన్ చేశారు. ఆ తర్వాత వందేభారత్, అమృత్ భారత్ రైళ్లను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం యోగ�
Amrit Bharat Train | ఈ నెల 30న ప్రారంభించనున్న ‘అమృత్ భారత్’ రైలు (Amrit Bharat Train) తొలి వీడియోను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ షేర్ చేశారు. ‘అమృత్ కాల్ కి అమృత్ భారత్ ట్రైన్’ అని ఎక్స్లో పేర్కొన్నారు.