బకాయిల విడుదల కోసం ప్రభుత్వానికి విన్నపాలు చేసీచేసి విసిగిపోయిన రేషన్ డీలర్లు సమ్మె దిశగా అడుగులు వేస్తున్నారు. అక్టోబర్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ దుకాణాలను బంద్ చేస్తామని పేర్కొంటూ పౌరసరఫర�
గతంలో ఎవరూ చేయని విధంగా రైతుల ముంగిటనే రాష్ట్ర సర్కారు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సజావుగా సేకరించింది. జిల్లాలో 416 కేంద్రాల ద్వారా 90,083 మంది రైతుల నుంచి 3,62,479 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు