సిద్దిపేటలో నిర్వహించిన బీజేపీ సభ వెలవెలబోయింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతున్న సమయంలో సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలోని సభా ప్రాంగణం వేదిక కుడివైపున ఉన్న గ్యాలరీలో ఏర్పాటు చేసిన ఎ
సూర్యాపేటలో భారీ అంచనాలతో బీజేపీ నిర్వహించిన జన గర్జన సభ అట్టర్ ప్లాప్ అయింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరు కావడంతో భారీ అంచనా, వ్యయంతో ఏర్పాటు చేసిన సభ వెలవెలబోయింది. దాదాపు 30 వేల �