అక్రమ వలసదారులను వారి సొంత దేశాలకు పంపించే ప్రక్రియలో భాగంగా 300 మందిని పనామా దేశానికి అమెరికా పంపించింది. వీరిలో భారత్ సహా పలు దేశాలకు చెందిన వారు ఉన్నారు. అక్రమ వలసదారులను పనామాలోని ఒక హోటల్లో నిర్బంధ�
అమెరికాకు చట్టబద్ధంగా తీసుకువెళతామని వాగ్దానం చేసిన ట్రావెల్ ఏజెంట్లు మోసం చేసి డంకీ మార్గంలో తీసుకెళ్లడంతో పంజాబ్కు చెందిన మన్దీప్ సింగ్ తన ప్రాణాన్ని పణంగా పెట్టి మొసళ్లు, పాముల నుంచి కాపాడుకు�