మూడు నల్ల చట్టాలను తీసుకొచ్చి ఐదేండ్ల కిందట రైతులను మోసం చేసిన కేంద్రంలోని మోదీ ప్రభుత్వం.. ఇప్పుడు భారత్-అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంతో మరోసారి అన్నదాతలను దగా చేసింది.
భారత్పై ప్రతీకార సుంకాలకు సమయం ఆసన్నమైందని శ్వేతసౌధం ప్రకటించింది. అమెరికా వస్తువులపై సుంకాలు విధిస్తున్న దేశాలపై అమెరికా విధించనున్న ప్రతీకార సుంకాలు ఏప్రిల్ 2(బుధవారం) నుంచి అమలులోకి రానున్నాయి. అ�