అమెరికా చరిత్రలో అత్యంత ఘోర విపత్తుగా భావిస్తున్న లాస్ ఏంజెల్స్ కార్చిచ్చు ఇంకా కొనసాగుతున్నది. వేలాది ఇండ్లను ధ్వంసం చేసి, 24 మంది మృతికి కారణమైన ఈ దావానలాన్ని నియంత్రించడానికి అగ్నిమాపక సిబ్బంది ఆది
న్యూజెర్సీలోని జిల్లా కోర్టులో ఫెడరల్ న్యాయమూర్తిగా తొలిసారి ఓ ముస్లిం వ్యక్తిని నియమించారు. పాకిస్తాన్-అమెరికన్ జాహిద్ ఎన్ ఖురేషిని నియమిస్తూ యూఎస్ సెనేట్ ఆమోదం తెలిపింది.